Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : దామచర్ల నాగసత్యలత ఆధ్వర్యంలో కార్తీకమాస వన సమారాధన. ఒంగోలు,అమరావతి జ్యోతి:: కార్తీకమాసం సందర్భంగా కొత్తపట్నం వద్ద నల్లూరి గార్డెన్స్ నందు దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ మహిళలందరికీ కార్తీక మాస వన సమారాధన (వన భోజనాలు) ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా దామచర్ల జనార్దన్ పాల్గొని మాట్లాడటం జరిగినది. వనభోజనాలలో సుమారుగా 7,000 మంది పాల్గొని ఆతిథ్యం సేకరించడం జరిగినది.ఈ కార్యక్రమం లో టి అరుణ,పొడపాటి తేజస్విని,నిడమానూరు పావని, పువ్వాడ ఉషారాణి,గోరంట్ల అనురాధ, కే కుసుమ కుమారి,నాలం నరసమ్మ, ఆర్ల వెంకట రత్నం,పి సునీతా,బోట్లపల్లి మస్తానమ్మ తదితరులు పాల్గొనడం జరిగినది.
Admin
Amaravathi Jyothi