Thursday, 11 June 2026 10:04:00 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పునరావస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి

Date : 05 December 2023 11:33 AM Views : 219

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎం ఎల్ ఏ మహీధర్ రెడ్డి. కందుకూరు, అమరావతి జ్యోతి:: మిచౌంగ్ తుఫాన్ కారణంగా కందుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రనికి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా చేర్చారు. కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పునరావాస కేంద్రం పరిశీలించి వారికి కావలసిన ఏర్పాట్లుతో పాటు భోజనం తదితర ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా పునరావాస కేంద్రంలో ఉన్న వారికి మీరేం భయపడవద్దు నేను మీకు అండగా వుంటాను అని భరోసా ఇచ్చారు. అధికారులను కూడా అప్రమత్తం చేశారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపు గ్రామాల కోసం కందుకూరు ఏఎంసి కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో తల దాచుకుంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా ఆహారము, మంచినీరు విద్యుత్ సౌకర్యంతో పాటు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏ చిన్న సమస్య వచ్చిన ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని అధికారులకు సూచించారు.విక్కీరాలపేట రోడ్డు సుందరయ్య నగర్ పునరావాస కేంద్రంలో తల దాచుకున్న తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆదేశాల మేరకు పులిహోర పంపిణీ చేసిన పట్టణ వైయస్సార్ సీ పీ నాయకులు ఎస్.కె. రఫీ, గణేశం గంగిరెడ్డి, రహీం, మహబూబ్ బాషా తదితరులు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :