Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అన్నదానం ఏర్పాటు చేసిన బుర్రా మధుసూధన్ లింగసముద్రం ,అమరావతి జ్యోతి:మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా లింగసముద్రంలోని తిరుమల శెట్టి కోటయ్య సమాధి దర్శించుకొని కందుకూరు నియోజక వర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన కందుకూరు నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్. అలాగే లింగసముద్రంలో బుర్ర మధుసూదన్ యాదవ్ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించారు
Admin
Amaravathi Jyothi