Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : గుడ్లూరు: ఒకరి ప్రయోజనం కోసం వేలాదిమంది ప్రజలకు ఇబ్బందులు కలగజేయటం చరిత్ర మారిన రాజులు మారినా ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్న ఎప్పటికీ నేటికీ భవిష్యత్తులో కండబలం అధికార హోదా ఉన్న వారికే ప్రయోజనం అన్న వాస్తవాలకు నిదర్శనంగా గుడ్లూరు మండల కేంద్రంలో జరిగిన సంఘటన నిరూపిస్తుంది లో వోల్టేజ్ వలన ఇబ్బంది పడుతున్నామని ప్రజలందరూ విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించిన ఒక అధికారి నివాసంలో వోల్టేజ్ వలన ఏసీ కాలిపోయిందని సమాచారం రాగానే విద్యుత్ శాఖ అధికారులు ఆ అధికారి నివాసం వద్ద వెంటనే విద్యుత్ పోలు వేస్తూ కింద పైప్ లైన్ ఉందన్న వాస్తవాన్ని గుర్తించకుండా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడంతో గుడ్లూరు గ్రామంలో తాగునీరు అందించే పైపులైను పగిలిపోయి గుడ్లూరు మండల కేంద్రంలో వేలాదిమంది ప్రజలకు తాగునీరు లభించకపోవడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇదా ప్రజాపాలన ఈ విధంగా అధికారులు వ్యవహరిస్తారా ప్రజలందరికీ రాజ్యాంగం అందించిన అక్కులు ఒకటి కాదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరి నుండి వ్యక్తమవుతున్నాయి.
Admin
Amaravathi Jyothi