Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో వైసీపీకి ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. నవులూరి రవీంద్ర, మార్నేని వెంకటేశ్వర్లు, ఓరుగంటి చినఅంకయ్య, వెన్నపూస చెన్నారెడ్డి, గద్దె లక్ష్మీనారాయణ, వెన్నపూస కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, పెద్దిరెడ్డి, యనదాసరి జీవయ్య, నమ్మికంటి కొండయ్య, చొప్పర చినకొండయ్య, ఓరుగంటి అంకయ్య, బాసం మోహన్రావు, పెదమాల కొండయ్య, పల్లపోతు అక్కయ్య, మామిళ్ళపల్లి మాల్యాద్రి, మాలకొండయ్య, శివరామయ్య, గోరంట్ల గోపాల్, షేక్ ఖాదర్, మార్నేని కొండలరావు, పాలేటి నరేంద్ర పతకమూరి రామ్మూర్తి ఎర్రగుంట్ల రామకృష్ణ పతకమూరి మాలకొండయ్య, సురేష్, అరటిపల్లి నాని, వెన్నపూస చెన్నారెడ్డి, పోకూరి సుధాకర్, వేముల రామారావు, చొప్పర రాఘవులు, గోరంట్ల చిననరసింహం తదితరులు పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు వేముల గోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు స్వర్ణ చిన్న, పార్టీ నాయకులు అంగులూరి చినకొండయ్య, నవులూరి చెంచురామయ్య, విశ్వనాధపురం సర్పంచ్ బొల్లినేని నాగేశ్వరరావు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు పల్లపోతు వెంగళరావు, చుండూరి బ్రహ్మయ్య, బాసం వెంగయ్య, తిరుపాలు, ఆవుల మల్లికార్జున, మండల తెలుగురైతు అధ్యక్షుడు మద్దెల రామారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi