Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఆర్ఓ ముండ్లమూరు,అమరావతి జ్యోతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా ముండ్లమూరూ మండలం తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో రావూరి రవిశంకర్ 0.87 సెంట్లు భూమి కోసం 35వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.ఏసీబీ అధికారులు వీఆర్వో లంచం తీసుకుంటూ ఉండగా ఏసిబి డి.ఎస్.పి వల్లూరు శ్రీనివాసరావు దాడులు చెయ్యగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విఆర్ఓ
Admin
Amaravathi Jyothi