Tuesday, 21 April 2026 01:15:41 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ

Date : 04 December 2023 09:04 PM Views : 198

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తుఫాన్ సందర్భంగా నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ కావలి, అమరావతి జ్యోతి: పట్టణంలోని కాలేరుగుంట గిరిజన కాలనీలోని నిరుపేదలకు "ఆపద్భాంధవ సేవా ట్రస్ట్" ఆధ్వర్యంలో సోమవారం భోజనం ప్యాకెట్స్ వితరణ చేశారు. ఆపద్భాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామమధుసూదన్ రావు,వారి పెద్ద కుమార్తె గంటా మౌనిక రాణి ,శ్రీకాంత్ కుమార్తె గంటా మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిరోజూ ఒక్కరికి ఐనా అన్నం పెట్టాలి అనే నినాదంతో మొదలుపెట్టిన అన్నం పరబ్రహ్మ స్వరూపం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా మనవరాలు గంటా మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయుట చాలా సంతోషంగా ఉన్నదని,అదేవిధంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చి ఈకార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ సాయికుమార్, ట్రస్ట్ ట్రెజరర్ దామ రాజ్యలక్ష్మి,శారద, దుర్గ,నూరుద్దీన్ కు ట్రస్ట్ వ్యవస్థాపకులు దామ మధుసూదన్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :