Sunday, 19 April 2026 03:28:36 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వైసీపీలో చేరిన యువత

Date : 20 February 2024 12:44 AM Views : 236

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువత కావలి అమరావతి జ్యోతి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువత.జగన్ అన్న అభివృద్ధిని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ అన్న కార్యదీక్షను చూసి వైసిపిలో చేరిన యువత.కావలి వేపకాయల మిల్లు వద్ద నుండి బైక్ ర్యాలీ గా 500మంది భారీగా యువత ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని జై జగనన్న జై ప్రతాప్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.భారీగా వచ్చిన యువతకు కావలి శాసనసభ్యులు సాదరంగా ఆహ్వానించి వైసిపి కండువుల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఇతర పార్టీల నుండి దొడ్ల విజయ్, తోకల లోకేష్,దాసరి ప్రణీత్,సునీల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తులో యువత సమీకరించి కావలి శాసనసభ్యులు సమక్షంలో వైసిపి పార్టీ లో చేరడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ సంస్కారానికి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో యువత ముందుండి నడుం బిగించాలని కోరారు.అరాచక శక్తులను వచ్చె యుద్ధంలో తరిమికొడతానికి యువత సిద్ధంగా ఉండాలని కోరారు.పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు నాయుడుని, పేదల పక్షాన నిలిచి పోరాడుతున్న జగనన్న కోసం మనమందరం సిద్ధంగా ఉండి యుద్ధం చేసి పెత్తందార్ల కొమ్ముకాస్తున్న బాబును తరిమికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత,కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :