Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు మండలం యుటిఎఫ్ నూతన కార్యవర్గాన్నిఈ ఆదివారం ఆదివారం దాచురి రామిరెడ్డి విజ్ఞాన్ భవన్ నందు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో గౌరవాధ్యక్షులుగా ముప్పూరి మాల్యాద్రి అధ్యక్షులుగా దామా కొండప నాయుడు ప్రధాన కార్యదర్శిగా చిత్తారి వెంకటేశ్వర్లు సహాధ్యక్షులుగా టీ సరోజనమ్మ చదలవాడ కోటేశ్వరావు కోశాధికారిగా ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా కౌన్సిలర్గా ఎనిమిది మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది రాబోయే సంవత్సరములో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం దిశగా కందుకూరి యూటీఎఫ్ సభ్యులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఈ కార్యక్రమానికి ప్రియతమ నేత కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు హాజరై ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తుంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ సమస్యనైనా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కిలారి వెంకటేశ్వరావు జిల్లా కార్యదర్శులు పొన్నగంటి వెంకటేశ్వర్లు యుటిఎఫ్ సీనియర్ ఉపాధ్యాయులు ముప్పరాజు కోటేశ్వరావు కందుకూరు మండల ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు
Admin
Amaravathi Jyothi