Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నేడే బడేవారిపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 వలేటివారిపాలెం అమరావతి జ్యోతి మండలంలో బడేవారిపాలెం సచివాలయం ప్రాంగణము యందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ .2 శిబిరమును . నిర్వహించంబడును కనుక బడేవారిపాలెం సచివాలయ పరిధిలోని ప్రజలందరూ హాజరై ఆరోగ్య సేవలను సద్వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము.శిబిరము ఉ 09.30 గం ప్రారంభం అవుతుందని ఎంపీడీవో రఫిక్ అహ్మద్ తెలిపారు కనుక యం.పి.పి.జడ్.పి.టి.సి., యం.పి.టి.సి కో అప్షన్ మెంబర్ లు సర్పంచులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలందరు తప్పకుండా హాజరు కావలసినదిగా కోరడమైనది.
Admin
Amaravathi Jyothi