Friday, 17 April 2026 02:46:53 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై చర్యలు తీసుకోవాలి బిజెపి ఇంచార్జి హరిబాబు

Date : 18 February 2024 10:06 AM Views : 252

Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై చర్యలు తీసుకోవాలి.. కందుకూరు నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ హరిబాబు.. కందుకూరు, అమరావతి జ్యోతి:కందుకూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో కందుకూరు నియోజకవర్గ బిజెపిఇన్చార్జి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు ఉపయోగించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. పంచాయితీలో వీధిదీపాలు కు కూడా నిధులు లేకుండా ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం 10 కేజీలు బియ్యం అందిస్తుంటే, అది కేవలం 5 కేజీలకే లబ్ధిదారులకు అందుతున్నాయని ఆయన అన్నారు. ఈనెల 21 నుండి రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. ఈనెల 22న నెల్లూరులో జరిగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ బహిరంగ సభ జయప్రదం చేయాలని ఆయన అన్నారు. కాళహస్తి నడికుడి రైలు మార్గాన్ని స్థల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది ఆయన అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని ఆయన అన్నారు.సువిసాలమైన సముద్ర తీరాన్ని ఉపయోగించుకోటంలో విఫలమైనది అని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో రాఘవులు, ప్రసాదు, భూషయ్య, సురేష్, తదితర బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :