Friday, 17 April 2026 03:00:28 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

2,00,001 రూపాయలకు వినాయక లడ్డును వేలంపాటలో దక్కించుకున్న వలేటి మాలకొండయ్య

గుడ్లూరు చరిత్రలో రికార్డు

Date : 06 September 2025 11:55 PM Views : 919

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కమ్మపాలెం రామాలయం వద్ద గణేష్ లడ్డు 2,00,001/రూపాయలకు పాడిన వలేటి మాలకొండయ్య కుటుంబ సభ్యులు గుడ్లూరు చరిత్రలో రికార్డ్ గుడ్లూరు: మండల కేంద్రం గుడ్లూరులో కమ్మపాలెం వద్ద ఉన్న శ్రీ రామాలయం వద్ద ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో లడ్డు పాటను 2 లక్షల ఒక రూపాయలకు వలేటి మాలకొండయ్య కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం పాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాలకొండయ్యకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. స్థానికంగా ఉన్న పలు ఆలయాలకు విరాళాలు అందించడంతోపాటు ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. చెమడిదపాడు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి కూడా మాలకొండయ్య విరాళం అందించారు. రామాలయం వద్ద గణేష్ మండపంలో శనివారం సాయంత్రం జరిగిన లడ్డు వేలం పాటలో మాలకొండయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పాటలో అధిక మొత్తానికి పాడి గణేష్ ప్రసాదం లడ్డూను 2లక్షల ఒక రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాలకొండయ్య - సుప్రజ దంపతులు, అక్షయ, సన్నీ, మహేష్, నవీన్ కుటుంబ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :