Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దారి దోపిడీ దొంగలు అరెస్ట్ సరుడు రెండు మోటర్ సైకిళ్ళు మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిఐ సుబ్బారావు వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి :వలేటివారిపాలెంపోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశంలో గుడ్లూరు సిఐ పి సుబ్బారావు మాట్లాడుతూ వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ లో బడేవారిపాలెం గ్రామానికి చెందిన మువ్వా మాల్యాద్రి ఫిర్యాదు ప్రకారం వలేటివారిపాలెం ఎస్సై దర్యాప్తు చేశారు ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన .దేవరాల వంశీ .అడక పవన్ కళ్యాణ్. డబ్బు కొట్టు కోటయ్య. గంజి సాయి కృష్ణ . మద్రాస్ నుంచి సింగరాయకొండ వచ్చి ద్విచక్ర వాహనం పై తన గ్రామమైన బడేవారిపాలెం కి మువ్వా మాల్యాద్రి వస్తుండగా కందుకూరు దాటిన తర్వాత ముద్దాయిలు పల్సర్. హీరో హోండా బైకులపై ముద్దాయిలు ఫాలో అవుతూ వస్తూ 10:30 ఆ టైంలో కాకుటూరు గ్రామం వద్ద మువ్వా మాల్యాద్రి భార్య మెడలో తాళిబొట్టుని లాక్కొని వెళ్లడం జరిగింది దానిమీద వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఈ వి వి పాలెం ఎస్సై దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ముద్దాయిలను అరెస్టు ముద్దాయిల వర్ధ నుండి సుమారు లక్ష 70000 రూపాయలు కలిగిన తాళిబొట్టు సరుడు . రెండు మోటర్ బైక్ లని ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా ఈ విధంగా నిందితులు గుడ్లూరు పోలీస్ స్టేషన్లో చేవూరు గ్రామంలో కూడా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగిందని సీఐ తెలిపారు ఈ విషయంపై స్పందించిన కందుకూరు డిఎస్పిఈరోజుమూడు కేసుల్లో రిమాండ్ నిమిత్తం జ్యూడిషల్ కస్టడీ పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి బి మహేంద్ర నాయక్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi