Monday, 02 March 2026 12:20:17 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై నాయకులతో చర్చించిన ఎమ్మెల్యే ఇంటూరి

Date : 01 December 2024 06:21 PM Views : 1202

Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : కందుకూరు: కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సాగు నీటి సంఘాల ఎన్నిక‌లు, నోటిఫికేష‌న్, నిర్వ‌హాణ‌ పై నాయకులతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ‌త వైసీపీ ప్రభుత్వంలో పాల‌న‌లో సాగు నీటి వ్యవస్థ సర్వనాశనం చేశారని, వ్య‌వ‌స్ద‌ల‌కు స‌రైన కేటాయింపులు లేక సాగు నీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్ద‌లును నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు.. సాగు నీటి వ్యవస్థకు పునర్జీవనం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు సంకల్పం మేరకు సాగు నీటి సంఘాలకు ఎన్నికలు జరుపుకుందామన్నారు..కావున అందరూ కస్టపడి అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు గెలవాలి నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :