Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : భక్తులకు మజ్జిగప్యాకెట్లు, తాగునీరు పంపిణీ లింగసముధ్రం,అమరావతి జ్యోతి: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, దైవదర్శనానికి వచ్చే భక్తుల కోసం... కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో.. లింగసముద్రం గ్రామంలోని తిరుమణిశెట్టి కోటయ్య మందిరం, మొగిలిచర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వేలాదిమంది భక్తులకు ఉచితంగా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శుక్రవారం అందజేశారు.
Admin
Amaravathi Jyothi