Tuesday, 21 April 2026 02:48:49 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి

Date : 17 December 2023 07:41 AM Views : 242

Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి.* కడియం, అమరావతి జ్యోతి : కడియం జిల్లా పరిషత్ పాఠశాలలో మండలంలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి లజపతిరాయ్ అధ్యక్షత వహించిగా ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మూఢనమ్మకాలను పారదోలాలని, మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం టీచర్ల విభాగంలో కడియపులంక ఉమెన్ ట్రాప్పింగ్ అనే అంశం, స్టూడెంట్, టీచర్ విభాగంలో జేగురుపాడు రోబోకు, టీచరు, ఇద్దరు స్టూడెంట్స్ విభాగంలో కడియం మస్కిటో బిన్ ప్రథమ స్థానాలు సాధించారు. ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో రాజమండ్రి బాలవిజ్ఞాన మందిరంలో జరిగే జిల్లా సైన్స్ ఫెయిర్ లో ప్రథమ స్థానం సాధించిన వారు పాల్గొనవలసి ఉంటుందని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా పాలశంకరం, భరద్వాజులు వ్యవహరించారు. అనుసంధానకర్తగా గొల్లపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. చక్కగా ప్రదర్శించిన విద్యార్థిననీ, విద్యార్థులను ఉపాధ్యాయులను ఈ సందర్భంగా పెద్దలు ప్రశంసించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :