Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : కందుకూరు :లోకసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి తొలిసారిగా కందుకూరు పర్యటనకు విచ్ఛేసిన సందర్భంగా స్థానిక శాసన సభ్యుల వారి కార్యాలయంలో బా జ పా శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త గట్టమనేని హరిబాబు నాయకత్వం లో మర్యాద పూర్వకంగా కలసి కందుకూరు నియోజకవర్గంలోని సమస్య లైన బడేవారిపాలెం సమీపంలో ని పందివాగు పై రోడ్డు ఆలయన్ మెంట్ నిటారుగా ఏర్పాటు చేయాలని, కొండముడుసుపాలెం వద్ద హై లెవల్ వంతెన ఏర్పాటు చేయాలని, నడికుడి --శ్రీకాళహస్తి రైల్వే లైను, నిమ్జ్ వేగవంతం చేయాలని వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నాదుల రాఘవయ్య జిల్లా యస్. టి. మోర్చా ఉపాధ్యక్షులు జగన్నాధం వైకుంఠం గుడ్లూరు, కందుకూరు రూరల్ మండల అధ్యక్షులు ఇన్నమూరి సుధాకర్ చల్లా వెంకట రాజా సీనియర్ నాయకులు మువ్వల భూషయ్య బొర్రా కోటేశ్వరరావు నవులూరు రాజేష్ పట్టణ శాఖ కార్యదర్శి గొడ్డటి బాలరాఘవ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi