Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : విద్యార్ధులు బాధ్యతతో పరీక్షలు రాయాలి వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి: పరీక్షలను బాధ్యతతో రాయాలి కానీ భయంతో కాదు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం ఇవ్వడం జరిగింది. తిమ్మారెడ్డి పాలెం మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు నా వంతు సహాయంగా పెన్ మరియు పాడ్ ఇచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని కొల్లు కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
Amaravathi Jyothi