Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవార్లని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇంటూరి రాజేష్. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణం లో కందుకూరు గ్రామదేవతల ధర్మకర్త శ్రీ దివి లింగయ్య నాయుడు ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి అమ్మవార్లను దర్శించుకుని చద్దుల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ . ఆయన వెంట పలువురు తెలుగుదేశం నాయకులు మహిళలు ఉన్నారు
Admin
Amaravathi Jyothi