Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సముద్ర తీర ప్రాంత ప్రజలు తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.....ఎమ్మెల్యే రామిరెడ్డి కావలి, అమరావతి జ్యోతి : మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకండి అని జోరు వానలో ఎమ్మెల్యే,అధికారులు తో తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. అధికారులు అందరూ కూడా అప్రమతంగా ఉండాలి అని ఎలాంటి విపత్తు జరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని కోరారు. వీలైనంత తొందరగా తుఫాన్ రక్షిత భవనాలలో ఉన్న మత్స్యకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అని తెలిపారు.ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలిఅనిఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Admin
Amaravathi Jyothi