Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అన్నా క్యాంటీన్లకు 50 లక్షల రూపాయల విరాళం అందజేసిన జిబిఆర్ హెచరీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి చెక్కు అందజేసిన బచ్చారావు. అన్న క్యాంటీన్లకు జిబిఆర్ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గడ్డం బుచ్చారావు రూ.50 లక్షల విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసి బుచ్చారావు రూ.50 లక్షల చెక్కు అందించారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న సంకల్పానికి మద్ధతుగా నిలుస్తూ విరాళం అందించినందుకు బుచ్చారావును సీఎం చంద్రబాబు అభినందించారు.
Admin
Amaravathi Jyothi