Saturday, 18 April 2026 02:39:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మహాశివరాత్రి సందర్భంగా కనిగిరి డిపో నుండి ప్రత్యేక బస్సులు

Date : 07 March 2024 06:43 AM Views : 197

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మహా శివరాత్రి సందర్బంగా కనిగిరి డిపో నుండి ప్రత్యేక బస్సులు కనిగిరి టౌన్, అమరావతి జ్యోతి: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్ధం కోసం ది 08/3/24 నుండి 09/03/24 కనిగిరి నుండి పామూరు,సి.ఎస్ పురం మీదగా భైరవకోన,మిట్టపాలెం, కు 23 ప్రత్యేక బస్సులను, అలాగే కనిగిరి నుండి పునుగోడు కు 2 బస్సులు ఏర్పాటు చేసినట్లు కనిగిరి డిపో మేనేజర్ బి. శ్రీమన్నారాయణ బుధవారం ఒక ప్రక టనలో తెలిపారు.రద్దీకి అనుగణంగా మరిన్ని అదనపు బస్సులను నడుపుతామని వివరించారు.కనిగిరి నుండి పామూరు మీదగా భైరవ కోన కు చార్జి 90 రూపాయలు, కనిగిరి నుండి సి ఎస్ పురం మీదగా భైరవకోన కు చార్జి 80 రూపాయలు , పామూరు నుండి భైరవకొనకు చార్జి 60 రూపాయలు, సి ఎస్ పురం నుండి భైరవకొనకు చార్జి 30 రూపాయలు,కోవిలంపాడు నుండి భైరవకొనకు చార్జి 40 రూపాయలు, కనిగిరి నుండి పునుగోడు కు ఛార్జి 20 రూపాయలు గా ఉంటాయని తెలిపారు.ప్రజలు భక్తులు ఈ సౌకర్యం ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :