Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: మండల కేంద్రమైన గుడ్లూరులో ఉన్న శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ కమిటీ సభ్యులకు గుడ్లూరుకు చెందిన పటాపంతుల వేణు,భార్య సుశీల గుడ్లూరు శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానమునకు 51వేల రూపాయలు .విరాళం అందజేసారు..అలాగే పల్లపు శ్రీనివాసులు,భార్య రేణుక గుడ్లూరు శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానమునకు 20వేల 111 రూపాయలు విరాళం అందజేసారు.. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి స్వామివారి శుభాశీస్సులు కలగాలని మా పునర్నిర్మాణ కమిటీ తరఫున కోరుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు
Admin
Amaravathi Jyothi