Monday, 20 April 2026 10:00:57 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తు

Date : 10 March 2024 09:54 PM Views : 225

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తు టంగుటూరు,అమరావతి జ్యోతి : చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదని మండలానికి చెందిన నిడమానూరు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన వల్ల తాము ఎంతో నష్టపోయామని అందువల్లే బోడపాటి అంజిబాబు నేతృత్వంలో సుమారు 20 కుటుంబాల వారు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు. పార్టీ లో చేరిన కొండపి శాసనసభ్యులు డా డోల శ్రీ బాల వీరంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కండువాలు కప్పి తెలుగుదేశం లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరారు. దామాచ8సత్య మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జేనసేన బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు తెదేపా మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :