Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నందమూరి అభిమానుల కార్తీక వనభోజన కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కావలి టిడిపి ఇంచార్జీ మాలేపాటి సుబ్బానాయుడు, అన్నపూర్ణ శీను మిత్రబృందం,టిడిపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi