Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం829197 రూపాయలు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి డిసెంబర్ 16వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా రంగా విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకురాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా రూపాయల ఆదాయంలో లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి కేబి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టోత్తరం ద్వారా7400కుంకుమార్చన ద్వారా26320వివాహములు ద్వారా10000 రూపాయలు భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా26175రూపాయలు వాహన పూజల ద్వారా2440 రూపాయలు ప్రత్యేక దర్శనాలు ద్వారా 169200రూపాయలు స్థల పురాణం ద్వారా1020 రూపాయలు రూము అద్దెలు ద్వారా 32960రూపాయలు కవర్లు ద్వారా 5100లడ్డు ప్రసాదం ద్వారా201830రూపాయలు అన్నదానము ద్వారా 336252రూపాయలు విరాళాల ద్వారా10500 రూపాయలు ఆదాయం 829197లభించినట్లు తెలిపారు
Admin
Amaravathi Jyothi