Friday, 17 April 2026 07:00:14 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి కోటపాటి జనార్దన్ రావు

Date : 04 December 2023 09:38 PM Views : 210

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మిఛాంగ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - కోటపాటి జనార్దన్ రావు కందుకూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లాలో మిఛాంగ్ తుఫాను ప్రభావం అధికంగా ఉండటం వల్ల కందుకూరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలు డిసెంబర్ 6 తేదీ (3రోజులు) వరకు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని , లోతట్టు ప్రాంతాలైన గుడ్లూరు మండలం , ఉలవపాడు మండలం ప్రజలు మరింత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపాటి జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మిఛాంగ్ తుఫాను కారణంగా కందుకూరు నియోజకవర్గంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావసు కేంద్రాలకు తరలించి భోజనం వసతితోపాటు అవసరమైతే మెడికల్ సదుపాయం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను *కోటపాటి* కోరారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :