Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బుర్రా కలిసిన నలదలపూరు వైసీపీ నాయకులు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి మండలంలోని నలదలపూరు గ్రామానికి చెందిన మాజీసర్పంచ్ ఉన్నం వెంకటేశ్వర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసిన పుష్పగుచ్ఛం అందజేశారు మద్దతు తెలిపారు రాబోవు స్వతంత్ర ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో చల్లా కృష్ణారావు ఉన్నంశ్రీను దామా మధు కట్టా హనుమంతరావు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi