Monday, 27 July 2026 10:28:45 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎం ఎస్ ఎం ఈ సర్వేను ప్రారంభించిన ఎంపీడీవో వెంకటేశ్వరరావు

Date : 06 December 2024 11:06 PM Views : 805

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు :ఎమ్ ఎస్ ఎం ఈ సర్వేను ఎండిఓ వెంకటేశ్వరరావు శుక్రవారం మండలంలోని మోచర్ల , గుడ్లూరు పూరేటిపల్లి గ్రామాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. ఈ సర్వేలోఎనిమిది అంశాలపై సర్వే చేస్తారని సంబంధిత వ్యాపార యజమానులు అందించే వివరాలను యాప్ ద్వారా నమోదు చేస్తారు. వ్యాపార యజమాని ఎవరు? ఎంత పెట్టుబడితో పెట్టారు? వ్యాపారం ఎలా ఉంది? సిబ్బంది కొరత ఏమైనా ఉందా? కొత్త సాంకేతికత వినియోగిస్తున్నారా? సిబ్బందికి శిక్షణ అవసరమా? బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సరుకు ఎవరికి ఎగుమతి చేస్తారు? ట్రేడింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర అంశాలపై సర్వే చేస్తారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ద్వారా ఎటువంటి సహాయం కోరుతున్నారో గుర్తించి వాటిని అందించి వ్యాపారాభివృద్ధికి సహకరించే విధంగా ఈ సర్వే ఉపయోగ పడుతుందని ఆయన చెప్పారు. పలు షాపులకు వెళ్ళి సర్వే తీరుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మార్టిన్, అనూష గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: