Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు... కందుకూరు పట్టణంలోని విక్కిరాలపేట రోడ్డులో... కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ చక్ర వారి *సువర్ణభూమి టౌన్ షిప్* ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు. వ్యాపారం అభివృద్ధి చెందాలని, కస్టమర్ల విశ్వాసం పొందేలా కష్టపడాలని వెంచర్ నిర్వాహకులు గుళ్ళా సుధాకర్, గళ్లా శ్రీను, కోట సురేంద్ర, పాదర్తి సుధీర్, మర్రిపూడి ప్రసాద్, మర్రిపూడి శ్రీను, వల్లూరు సురేష్, మాదాల గోపి లకు నాగేశ్వరరావు సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమానికి హాజరై నిర్వాహకులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi