Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : *టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - వైసీపీ పడవ మునుగిపోయింది.. ఇక ఎప్పటికీ తేలదు - 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు - ఐదు కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ మధ్యం యుద్ధం జరుగుతోంది - టీడీపీ కార్యకర్తలపై కేసుల మీద కేసులు పెడుతున్నారు - గెలవాల్సింది పార్టీ, అభ్యర్థులు కాదు.. రాష్ట్రం గెలవాలి - అందరం కలిసి రాష్ట్ర భ్యవిష్యత్తును కాపాడుకుందాం - ప్రజా ఆమోదంతోనే మా అభ్యర్థులకు టికెట్లు ఇస్తాం - వైసీపీ మునిగిపోయే పడవ.. అందుకే వైసీపీ నుంచి ఆ పార్టీ నేతలు బయటపడుతున్నారు - మద్యపాన నిషేధం చేయకపోతే జగన్ ఓటు అడగను అన్నారు - తాడేపల్లి ప్యాలెస్లో ఓటమి భయం పట్టుకుంది - జగన్ 11 మంది ఇన్చార్జ్ లను మార్చేశాడు - ఒక చోట్ల చెల్లని కాసు మరోచోట ఎలా చెల్లుతుందా? - బీసీల మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల టికెట్ ఇవ్వొచ్చు కదా - 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు - వైసీపీ దొంగ ఓట్లు వేయకుండా చర్యలు తీసుకుంటాం - తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసే వ్యక్తులను జైలుకు పంపుతాం - ఇష్టానుసరంగా రుషికొండను తవ్వేశారు - వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను భయాందోళనకు గురిచేశారనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
Admin
Amaravathi Jyothi