Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన తన్నీరు మల్లికార్జున కందుకూరు, అమరావతి జ్యోతి: మండల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 2023-24 బ్యాచ్ 10 వ తరగతి చదివే విద్యార్థుల వీడ్కోలు సభ కార్యక్రమంలో డాక్టర్ తన్నీరు మల్లికార్జున వారి మిత్ర బృందం దేవకి సత్యం పబ్బిశెట్టి వరదరాజా బోణాల శ్రీనివాస చక్రవర్తి నలమోలు మురళి వాళ్ల ప్రోగ్రాంలో ఆటపాటలను చూసి ఆనందించి వారు వారి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశీర్వదించటం జరిగింది.తదుపరి తన్నీరు మల్లికార్జున పిల్లలకు పరీక్ష ప్యాడ్ లను అందజేసినారు. అనంతరము స్కూలు యాజమాన్యం తన్నీరు మల్లికార్జునకి శాలువా కప్పి సన్మానం చేసినారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోరకరాణీ, పాఠశాల సిబ్బంది,స్టూడెంట్స్, తదితరులు,పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi