Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గం ప్రజలకు టిడిపి నెల్లూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా 2024లో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఇంటూరి రాజేష్ దేవుడిని వేడుకున్నారు.. కందుకూరు నియోజకవర్గం ప్రజలు 2024లో ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఆకాంక్షించారు..
Admin
Amaravathi Jyothi