Monday, 02 March 2026 12:19:41 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

108 హనుమాన్ చాలీసా లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

హనుమాన్ మాలధారణ స్వాములు ఏర్పాటు చేసిన హనుమత్ చాలీసా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను

Date : 23 November 2025 09:11 PM Views : 250

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు పట్టణంలోని స్కందపురి శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ గురుస్వామి దుడ్డు హనుమద్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వామి హనుమద్ ప్రసాద్ స్వామి ఎమ్మెల్యే కి స్వామివారి సింధూరం, అభిషేక గంధం, అభిషేక జలాలతో స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమాన్ మాలధారణ స్వాములు ఏర్పాటు చేసిన హనుమత్ చాలీసా కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. శ్రీరామ భక్త హనుమాన్ ఆశీస్సులు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం శ్రీ జనార్దన స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాలధారణ స్వాములు హనుమంతరావు స్వామి, గురు స్వామి గుడి ప్రసాద్ స్వామి, మురారిశెట్టి సుధీర్, చక్కా వెంకట కేశవరావు తదితర స్వాములు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :