Monday, 20 April 2026 08:24:43 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటూరి రాజేష్

Date : 27 February 2024 03:42 PM Views : 636

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటూరి రాజేష్ కందుకూరు, అమరావతి జ్యోతి: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, కందుకూరుకు చెందిన ఇంటూరి రాజేష్‌ ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకున్న నాయకులు వేమిరెడ్డిని పుష్పగుచ్ఛం, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులందరితో మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డి వెంట తామందరం నడుస్తామని స్పష్టం చేశారు. వేమిరెడ్డితో ఇంటూరి రాజేష్ , దివి రమేష్ పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు దివి రమేష్, పొడపాటి శ్రీను, బసవయ్య నాయుడు, రమేష్‌, వంశీ, వెంకయ్య, జియాజుద్దీన్‌, కరిముల్లా, పలువురు మహిళా నాయకురాళ్లు తదితరులు ఉన్నారు. ఇంటూరి రాజేష్ ఆధ్వర్యంలో భారీగా నెల్లూరు బయలుదేరి వెళ్లారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :