Saturday, 18 April 2026 02:32:00 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కుప్పంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం కార్యకర్తలతో చంద్రబాబు

Date : 13 December 2023 09:59 PM Views : 256

Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : కుప్పంలో భారీ మెజారిటీతో గెలవ బోతున్నాం..కార్యకర్తలతో చంద్రబాబు. మంగళగిరి, అమరావతి జ్యోతి: గత ఏడు ఎన్నికల లోనూ రానంత భారీ మెజారిటీతో కుప్పంలో గెలవబోతున్నాం, అలాగే గత 35 ఏళ్లలో కుప్పాన్ని ఎంత అభివృద్ధి చేశామో అంతకన్నా ఎక్కువ వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తాం అని చంద్రబాబు అన్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు కుప్పం నుండి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మాట్లాడుతూ, కుప్పం ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కుప్పంలో కార్యకర్తలకు అండగా ఉండడం కోసమే ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్సీ డా.కంచర్ల శ్రీకాంత్ కు కుప్పం బాధ్యతలు అప్పగించానని, ఎన్నికలు పూర్తయ్యాక ఐదేళ్లు కూడా శ్రీకాంత్ కుప్పంలోనే ఉంటారని, చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే ఏ పార్టీకి లేనంత బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీ సొంతమని, నాయకులు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డా.కంచర్ల శ్రీకాంత్, పి.ఎస్.మునిరత్నం, ఆర్.చంద్రశేఖర్, డా.సురేష్ బాబు, గౌనివారి శ్రీనివాసులు, గాజుల గోపి, ఖాదర్ బాషా, ప్రేమ్ కుమార్, రాజ్ కుమార్, టి.ఎం బాబు నాయుడు, విశ్వనాథ నాయుడు తదితరులు హాజరయ్యారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :