Tuesday, 21 April 2026 01:54:35 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఏపీలో పింఛన్ దారులకు బంపర్ ఆఫర్ - మూడు నెలల పెన్షన్ ఒకేసారి

Date : 04 November 2024 02:18 PM Views : 833

Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : *ఏపీలో ఫించన్‌దారులకు బంపర్‌ ఆఫర్‌.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి!..* ఏపీ ప్రభుత్వం పింఛనుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇదివరకు ఏ నెల అయిన పింఛను తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు. కానీ ఇక నుంచి ఏ నెలలో అయిన పించన్ తీసుకోకపోతే తర్వాత నెలలో రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. మొత్తం మూడు నెలల పెన్సన్ ఒకేసారి తీసుకునే ఛాన్స్ ఇస్తోంది. గతంంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అమలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీనెల తీసుకోవాలని నిబంధన పెట్టింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్దారులకు మేలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రతీ నెల వెళ్లి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మూడు నెలలకి ఒకసారి వెళ్లి తీసుకోవచ్చు. దీనివల్ల టికెట్ ఛార్జీలు కూడా వారికి మిగులుతాయి.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :