Amaravathi Jyothi - Andhra Pradesh / Eluru : అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి. పశ్చిమగోదావరి, అమరావతి జ్యోతి: టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జి పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కారును మరో వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు..
Admin
Amaravathi Jyothi