Friday, 17 April 2026 06:53:57 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

5 ,18 వార్డుల్లో వైసీపీని వీడి టిడిపిలో చేరిన నాయకులు

టిడిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Date : 29 December 2024 03:59 PM Views : 986

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణంలో 5వ వార్డుకు చెందిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు చనమాల శ్రీధర్, 18 వ వార్డుకు చెందిన సయ్యద్ మూస ఆధ్వర్యంలో 33 కుటుంబాల వారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నా గెలుపు కోసం కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని ఎమ్మెల్యే తెలియజేశారు..ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాత మరియు కొత్త నాయకులందరం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు..24 x 7 ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు..అనంతరం సయ్యద్ మూస ఆధ్వర్యంలో గజమాలతో ఎమ్మెల్యేని సత్కరించారు..ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గెలిచినప్పటినుంచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేయటానికి తామంతా వైసిపి పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరామని వారు తెలిపారు..ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధికార ప్రతిదీ షేక్ రఫీ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి నాగరాజు, పార్టీ నాయకులు పొడపాటి నరసింహం, శ్యామ్, నూకతోటి క్రాంతి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :