Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: పట్టణంలోని ఎస్ వి ఎస్ కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నం వీరాస్వామి కుమారుడు వివాహా కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నె రోశయ్య, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, పరిటాల భాస్కర్, నాదెళ్ల వెంకటరమణయ్య, బొల్లినేని నాగేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi