Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం అమరావతి జ్యోతి: అమ్మపాలెం మాజీ సర్పంచ్ వరికూటి సంజీవరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన కందుకూరు నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ కు సంజీవరెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐక్యమత్యం పనిచేయాలని ఆయన సంజీవరెడ్డి ని కోరారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తప్పని సరిగా కష్టపడి పని చేసి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి కి కానుక ఇస్తామన్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు ఇంటూరి హరిబాబు, పరిటాల వీరాస్వామి, యాళ్ళ బ్రదర్ శివ కుమార్ రెడ్డి, కిసోర్ రెడ్డి, అనుమోలు వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi