Monday, 20 April 2026 08:29:12 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జనసేన కార్యాలయానికి విచ్చేసిన కావ్య

Date : 03 March 2024 02:30 PM Views : 277

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జనసేన కార్యాలయానికి విచ్చేసిన కావ్య క్రిష్ణారెడ్డి ఎన్నికల ప్రణాళిక పై ఇరువురు కాసేపు చర్చ భారీ మెజారిటీతో టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ని గెలిపించుకుంటామన్న అలహరి సుధాకర్ బాగుంది అమరావతి జ్యోతి: కావలి తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి శనివారం జనసేన కార్యాలయానికి విచ్చేశారు.. జనసేన కావలి ఇంచార్జి అలహరి సుధాకర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.. అలహరి సుధాకర్ కావ్య క్రిష్ణారెడ్డి ని ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల ప్రణాళిక పై ఇరువురు కాసేపు చర్చించారు.. కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ* నాకు టికెట్ లభించిన అనంతరం జనసేన ఇంచార్జి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు. కావలిలో టీడీపీ - జనసేన అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు కలిసి పనిచేసే విధంగా, జనసేన ఇంచార్జి సూచనలు పాటిస్తూ పనిచేయడం జరుగుతుందన్నారు. టీడీపీ - జనసేన ఒక్కటే అనే విధంగా కలిసి పని చేస్తామని తెలిపారు.. అలహారి సుధాకర్ మాట్లాడుతూ... టీడీపీ - జనసేన ఉమ్మడి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని తెలిపారు.. కావ్య క్రిష్ణారెడ్డితో పరిచయం కోసం త్వరలో జనసేన నాయకులు, జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి మనస్పర్థలు లేకుండా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుంటామన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :