Amaravathi Jyothi - National / : కీలక వడ్డీ రేట్లు యధాతదం ఆర్ బిఐ గవర్నర్ ఢిల్లీ, అమరావతి జ్యోతి: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.* *దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది.* *కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి.* *బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.* *2023 సంవత్సరం ముగింపునకు వచ్చిన వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి:శక్తికాంత దాస్* *భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది.* *దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి* *తగ్గుముఖం పడుతోంది. కానీ, ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్ ఇంకా కొనసాగుతోంది.* దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంపు.
Admin
Amaravathi Jyothi